రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని...ఇలా వివిధ కోణాల్లో అంచనాలు వెలువడుతున్నాయి.
మరింత స్వయం ప్రతిపత్తి, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ,అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు అవకాశం ...ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం లోభాగం మహారత్న హోదా
గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తే అమర్ సింగ్ రాజీనామా ఆశ్ఛర్యం కలిగించదు.
కాలాన్నిబట్టి సౌందర్యభావనను గ్రహించడంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడం ఏకళకైనా అవసరమే. కానీ..![]()
2009ని నూరేళ్ళ కధా సంవత్సరంగా జరుపుకుంటునాం.ఈతరుణంలో మరిన్ని సాహితీ కుసుమాలు తమ సుగంధ పరిమళాలను విరజిమ్మాలి. ఇటీవల తురగాజానకిరాణి అధ్యక్షతన నూరేళ్ళ తెలుగు కధానిక-రచయిత్రుల పాత్ర పై జరిగిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలను చక్కగా కూర్చి కె.మణినాథ్ మనకందించారు. ...
భావకవిత్వపు ప్రయోక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షములో కవి భావతరంగిణి నాలుగు విధాలుగా ప్రవహిస్తుంది. అందులోనుండి స్వతంత్రభావ తరంగపు కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాం. అస్వాదించండి.![]()
సాహితీ పిపాసకులకు - కీ.శే. శంఖవరం సంపద్రాఘవాచార్య 1952లో భారతి మాస పత్రికలో వ్రాసిన వ్యసం నుండి![]()
ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి, సామాజిక పరిస్థితులు, మతం, రచనలు, సంబంధించిన వివరాలు![]()
గుప్తులకాలాన్ని స్వర్ణయుగమని పేర్కొంటారు. దీనిని వ్యతిరేకించేవారూ లేకపోలేదు.![]()