ఈ నూతన సంవత్సరం అందరికి శుభప్రదం కావాలని ఆశిస్తూ ....ఈ సంవత్సర పంచాంగ విశేషాలను మీకు అందిస్తున్నాము..
దేశ రాజకీయ చరిత్ర గతిని మలుపు తిప్పే ఒక కీలక ఘట్టం ప్రారంభమైంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్లేషన్ల బిల్లును 2010 మార్చి 9న పలు అంతరాయాల మధ్య ఎగువసభ ఆమోదించింది.దీనిని ప్రతి ఒక్కరూ సహర్షంగా స్వాగతించాలి.
అయితే ఆది నుంచి దీనిని వ్యతిరేకిస్తున్న వారి వాదనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసిందే. వారు లేవనెత్తిన అభ్యంతరాలను ఏకపక్షంగా కొట్టేయలేం.
మన దేశంలోని అత్యధికుల కొనుగోళ్ళుదరిదాపుగా ఆహార పదార్థాలకే పరిమితం అయ్యాయి. వాటి ధరలు మాత్రం పెరుగుతూనే పోయాయి.ప్రభుత్వ విధానల లోపం వలన ఆ పెరుగుదల నేటికీ కొనసాగుతోంది.
దేశంలో ఒక మూలన విసిరేసినట్లు ఉండే, నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతం అభివృద్ధి పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శిస్తున్నారు. నిధుల పంపిణీలో అసమానతలు, ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం ఈశాన్యరాష్ట్రాలు ఎదుర్కొంటున్న మరో సమస్య.
సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పరిస్థితి పైకి కనపడినంత సజావుగా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజీనామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాజీనామాల సమితిగా మారిందన్న విమర్శలు, వ్యంగ్యోక్తులు వినపడుతున్నాయి. తరచి చూస్తే,.. విశ్లేషిస్తే...
ఉగ్రవాదంతో పాటూ నదీజలాలే కీలకాంశం, 25న న్యూఢిల్లీలో నిరుపమారావు, సల్మాన్ బషీర్ భేటీ
ఒబామా పాలన యంత్రాంగంలో ముగ్గురికి స్థానం,ముస్లింలను ఆకట్టుకునే దిశగా మరో ముందడుగు
అన్నిరంగాలదీ అదే మాట, కోలుకుంటున్న తరుణంలో కోతలొద్దు, విత్తమంత్రికి వినతుల వెల్లువ
"జగము నిండ స్వేచ్ఛా గాన ఝరుల నింతు" (స్వేచ్ఛా గానం- కృష్ణపక్షం), "బ్రతుకంతా ప్రతి నిమిషం పాట లాగ సాగాలి" (ఏక వీర), " ఊరుకో! ఈ వేళ పాడక పోతే ఎలాగ?" (కృష్ణాష్టమి)- ఇలాంటి ఉదాహరణలు మచ్చుకి ఒక్కొక్కటి చొప్ప్పున ప్రతి ఒక్క ప్రక్రియకీ ఇచ్చుకుంటూ పొతే ఆ జాబితా ఎన్నేళ్ళ కైనా తరగదనిపిస్తే ఆ ఘనత ఒక్కరిదే! వారే దేవులపల్లి వారు.
ఘటసాల...ఈ పేరు వినగానే ప్రతి తెలుగు వాడి మదిలోనూ ఒక తియ్యని రాగం పలుకక మానదు... ఫిబ్రవరి 11 ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఈ మధురగాయకుని మేల్పాటల పల్లవులతో తాతిరాజు గారు కూర్చి సమర్పించిన మాటల తోరణం మీకోసం...
పొదుపు ఖాతాలపై రోజువారీ వడ్డీ,బేస్ రేటు వడ్డీ విధానంతో బ్యాంకులకు ముకుతాడు,ఏప్రిల్ 1 నుంచి అమలు
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వేర్వేరు రాజధానులు ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తారని, లేదా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని...ఇలా వివిధ కోణాల్లో అంచనాలు వెలువడుతున్నాయి.
మరింత స్వయం ప్రతిపత్తి, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ,అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు అవకాశం ...ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం లోభాగం మహారత్న హోదా
గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తే అమర్ సింగ్ రాజీనామా ఆశ్ఛర్యం కలిగించదు.
కాలాన్నిబట్టి సౌందర్యభావనను గ్రహించడంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడం ఏకళకైనా అవసరమే. కానీ..![]()
2009ని నూరేళ్ళ కధా సంవత్సరంగా జరుపుకుంటునాం.ఈతరుణంలో మరిన్ని సాహితీ కుసుమాలు తమ సుగంధ పరిమళాలను విరజిమ్మాలి. ఇటీవల తురగాజానకిరాణి అధ్యక్షతన నూరేళ్ళ తెలుగు కధానిక-రచయిత్రుల పాత్ర పై జరిగిన సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలను చక్కగా కూర్చి కె.మణినాథ్ మనకందించారు. ...
భావకవిత్వపు ప్రయోక్త దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షములో కవి భావతరంగిణి నాలుగు విధాలుగా ప్రవహిస్తుంది. అందులోనుండి స్వతంత్రభావ తరంగపు కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాం. అస్వాదించండి.![]()
సాహితీ పిపాసకులకు - కీ.శే. శంఖవరం సంపద్రాఘవాచార్య 1952లో భారతి మాస పత్రికలో వ్రాసిన వ్యసం నుండి![]()
ఆ కాలపు వివిధ వంశ రాజుల గురించి, సామాజిక పరిస్థితులు, మతం, రచనలు, సంబంధించిన వివరాలు![]()
గుప్తులకాలాన్ని స్వర్ణయుగమని పేర్కొంటారు. దీనిని వ్యతిరేకించేవారూ లేకపోలేదు.![]()